మిత వాద దశ (1885-1905)
మితవాద నాయకులు :-
•
1.దాదాభాయి నౌరోజి
•
2. గోపాల కృష్ణ గోఖలే
•
3.ఫిరోజ్ షా మెహతా
•
4.సురేంద్రనాధ్ బెనర్జీ
•
5.మదన్ మోహన్ మాలవ్య .
•
6.రాస్ బిహారీ ఘోష్
•
7.ఆర్.సి దత్
•
వీరి లక్ష్యం భారత దేశానికి డొమీనియన్ ప్రతి పత్తి .
•
సివిల్ సర్వీస్ లలో భారతీయుల ప్రాతినిధ్యం పెంచటం .
•
పరిపాలన లో భారతీయులకు అవకాశం కల్పించుట.
•
వీరి పత్రికలు :-
•
వాయిస్ ఆఫ్ ఇండియా - ధాదా భాయి నౌరోజి
•
Sudhark-గోపాలకృష్ణ గోఖలే
•
Bombay Chronical -ఫిరోజ్ షా మెహతా
•
Bengali -సురేంద్రనాధ్ బెనర్జీ.
•
వీరు ఉద్యమాన్ని నడిపిన విధానం :-
•
P-Petition - అభ్యర్ధన
•
P-Prayer - ప్రార్ధన
•
P-Protest - నిరసన
•
వీరి విజయం : 1891 లో సివిల్ సర్వీసులలో వయో పరిమితి 23 ఏళ్ళకు పెంచారు .
•
ప్రముఖ మితవాదులు :-
•
సురేంద్ర నాధ్ బెనర్జీ :-
ఇతర బిరుదులు ఇండియన్ డెమాస్థనీసు , ఇండియన్ సిసిరో , ఇండియన్ బర్క్స్ ,సిల్వర్ టంగ్ ఆరేటర్ ,దేశీ కోత్తము .
•
ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే గ్రంధాన్ని రచించెను .
•
ఇతనిని ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నాడనే కారణంగా
•
ఆంగ్లేయులు తొలగించారు .
•
ఇతను ఇండియన్ అసొసియేషన్ , ఇండియన్ నేషనల్ కాన్ ఫరెన్స్ , నెషనల్ లిబరల్ పార్టీలను స్థాపించాడు .
•
కలకత్తా లో రిప్పన్ కళాశాల స్థాపించాడు .
•
1905 లో బెంగాల్ విభజనను నిరశిస్తూ వందేమాతర ఉద్యమాన్ని మొదటగా కృష్ణ కుమార్ మిత్రాతో కలిసి ప్రారంభించెను .
•
కృష్ణ కుమార్ పత్రిక సంజీవనిలో మొదటి సారిగా బహిష్కరణ అనే పదం ఉపయోగించ బడింది .
•
గోపాల కృష్ణ గోఖలే : -
•
ఇతనిని మహారాష్ట్ర సోక్రటీస్ , భారత జాతియోద్యమ పిత గా పిలుస్తారు
•
1905 లో ముంబాయి లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించాడు .
•
ది ప్రిన్సిపాల్ ఆఫ్ పొలిటకల్ సైన్స్ అనే గ్రంధాన్ని రాసి , ఆధునిక భారత దేశ తొలి రాజ నీతిఙ్ఞుడు అని పేరు పొందాడు .
•
సుదారఖ్ అనే పత్రిక నడిపాడు .
•
మహాత్మాగాంధీ యొక్క రాజకీయ గురువు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.