శివాజి :-
•
శివాజి తండ్రి పేరు షాజీ బోన్ స్లే .తల్లి పేరు జిజియాబాయ్ .
•
శివాజీ 1627 లో శివనేరు వద్ద జన్మించాడు .
•
శివాజీ కి యుద్ధ విద్య నేర్పిన గురువు మరియు సం రక్షకుడు -దాదాజీ కొండా దేవ్
•
శివాజీ మొదట 1646 లో మొదట తోరణ దుర్గాన్ని తర్వాత చకణ,పురంధర్ లను ఆక్రమించాడు .
•
తర్వాత బీజాపూర్ సుల్తాన్ అధీనం లో ఉన్న 32 కోటలను ఆక్రమించాడు .
•
1659 లో శివాజీని చంపడానికి బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను పంపాడు .కానీ ప్రతాప్ ఘడ్ లో శివాజీ చే హత్య చేయబడ్డాడు .
•
శివాజీ పోర్చు గీసు స్థావరం దామన్ ను దోపిడీ చేశాడు .
•
1666 లో ఔరంగ జేబుతో కలవడానికి ఢిల్లీ కి వెళ్ళిన శివాజీని ఔరంగ జేబు జైల్లో బంధించాడు .
•
జైలు నుంచి తప్పించుకోని మహారాష్ట్ర చేరుకోని ఛత్రపతి అనే బిరుదుతో సన్మానం చేయిచుకున్నాడు .
•
1680 లో మరణించాడు .
•
శివాజీ పాలన :-
•
ఇతని రాజ్యానికి స్వరాజ్యం అని పేరు దీనిని నాలుగు భాగాలు చేశాడు
•
పరిపాలన కొరకు అష్ట సూత్రాలు ప్రకటించాడు .
•
శివాజీ ఆస్థానం లో అష్ట ప్రధానులు అనే మంత్రి వర్గం ఉండేది .
•
శివాజీ గిరి దుర్గాల సంఖ్య 240
•
శివాజీ కాలంలో వ్యవసాయంపై పన్ను 40% (2/5) .
•
శంభాజీ (1680-89):-
•
శివాజీ మరణాంతరం పరిపాలించాడు .
•
ఔరంగ జేబు కుమారుడికి ఆశ్రయము ఇచ్చి అతని ఆగ్రహానికి లోను అయ్యాడు .
•
ఔరంగ జేబు సైన్యా లు 1689 లో ఇతనిని వధించాయి .
•
తర్వాత
•
రాజారాం (1689-1700)
•
రెండవ శివాజీ (1700-1707)
•
సాహు (1707- 1748) లు పాలించారు .
•
పీష్వా యుగం :-
•
పీష్వాల సంఖ్య -7
•
1) బాలాజీ విశ్వనాథ్ - (1713-1720 )
•
2)మొదటి బాజీరావ్ (1720-1740)
•
3) బాలాజీ బాజీరావ్ (1740-1761)
•
4) మాధవరావు (1761-1795)
•
5) నారాయణ రావు (1772- 73 )
•
6 ) సవాయ్ మాధవరావు(1773 - 1795)
•
7 ) రెండవ బాజీరావ్(1795-1818)
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.