Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






దక్షిణాసియాలో తొలిసారిగా బ్రెయిన్‌ ట్యూమర్‌కు జాప్‌-ఎక్స్‌ శస్త్రచికిత్స

→ దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో జాప్‌-ఎక్స్‌ (జడ్‌ఏపీ-ఎక్స్‌) గైరోస్కోపిక్‌ రేడియో సర్జరీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు.
→ దక్షిణాసియాలో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
→ ఈ పరికరంలోని రియల్‌ టైమ్‌ ఇమేజ్‌ గైడెన్స్‌ ద్వారా 30 నిమిషాల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ చికిత్సను పూర్తి చేయవచ్చని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి