అతివాద దశ

1.1896 లో ఇతియోపియా , ఇటలీని ఓడించింది .
• 2.1899-1902 మధ్య దక్షిణ ఆఫ్రికాలో "బోయర్స్" యుద్ధాలలో బోయర్స్ ఆంగ్లేయులను ఓడించారు .
• 3.1905 లో జపాన్ రష్యాన్ ఓడించుట
• దీని పై రాయబడిన గ్రంధాలు :
• 1.జపాన్ చరిత్ర -ఆదిపూడి సోమనధ్ రాజ్ ,
• 2.జపనీయం -శ్రీరామ వీర బ్రహ్మం
• అతివాదుల లక్ష్యాలు - స్వరాజ్య సాధన , భారతీయ పరిశ్రమలను కాపాడుట .
• వీరి విధానాలు - ఊరేగింపులు , విదేశీ వస్తువుబహిష్కరణ ,స్వదేశీ ఉద్యమం సభలు సమావేశాలు .
నాయకులు :-
1.భాల గంగాధర్ తిలక్ (1856-1920):-
• 1856 లో బెంగాల్ లోని "చిత్ పవన్ " బ్రహ్మణ కుటుంబం లో జన్మించాడు .
• 1891 బాల్య వివాహ నిషేద చట్టాన్ని వ్యతిరేకించాడు .
• రాసిన గ్రంధం -ఆర్కిటిక్ హోం ఆఫ్ ఆర్యన్స్ గీతా రహస్యం ,
• పత్రికలు - 1. కేసరి
• 2.మరాఠా
• 1893 లో గణేష్ ఉత్సవాలు , 1895 లో శివాజీ ఉత్సవాలు ప్రారంభించాడు .
• 1896 లో పూణే వద్ద విదేశీ వస్త్రాలను మొదట దహనం చేశాడు .
• బిరుదు "లోక మాన్య " భారత అశాంతి జనకుడు , మకుటం లేని మహారాజు , దేశ భక్తులలో రాజు .
• తిలక్ 1897 లో 18 నెలలు 1908 లో 6 సంత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు
• 1905 - 1908 మధ్య వందేమాతరం ఉద్యమం , 1916 లో హోం రూల్ ఉద్యమంలో పోల్గొన్నాడు .
• తిలక్ నినాదాలు , వ్యాఖ్యలు :
• 1.స్వరాజ్యం నా జన్మ హక్కు
• 2.కాంగ్రెస్ వార్షిక సమావేశాలు సెలవులు - వినోదాలుగా వర్ణించాడు .
• 3.కాంగ్రెస్ సమావేశాలలో కప్పల వలే బెకబెక లాడుట మితవాదులను విమర్శించెను .
• 4.బిచ్చ మెత్తుట కాదు శివ మెత్తాలి.
2.లాలాలజపతిరాయ్ :-
• స్థాపించిన పత్రిక పంజాబి , ది పీపుల్ .
• పుస్తకం un happy india .
• పంజాబ్ కేసరి గా పేరు గాంచాడు .
• బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో పోల్గొన్నందుకు దేశ బహిష్కార శిక్షను 1907 లో విధించారు .
• 1914 లో ఇండియన్ హోం రూల్ లీగ్ ను అమెరికా లో స్థాపించాడు .
• ఆర్య సమాజ్ లో కాలేజ్ వర్గానికి చెందిన వాడు .
• 1920 లో ఎం.ఎన్.జోషి స్తాపించిన AITUC మొదటి అధ్యక్షుడుగా లాలాలజపతిరాయ్ ఎంపిక అయ్యాడు .
• 1928 లో సైమన్ గో బ్యాక్ అందోలనలో పాల్గొంటూ లాహోర్లో సాండర్స్ అనే పోలీస్ అధికారి చేసిన లాఠీ చార్జిలో గాయపడి మరణించాడు .
3.బిపిన్ చంద్ర పాల్ :
• పత్రికలు :
• 1.పార దర్శక్
• 2.న్యూ ఇండియా
• ఇతను బ్రహ్మ సమాజ్ ముఖ్య వక్త గా యూరప్ , అమెరికాలు సందర్శించారు .
• వందేమాతర పత్రిక స్థాపించాడు . దీని సంపాదకుడు అరవింద ఘొష .
• ఇతని బిరుదులు : బెంగాల్ డాంటన్ , బెంగాలీ విప్లవంలకు పితా , దేశ్ నాయక్ .
• వందేమాతర ఉద్యమాన్ని ఆంధ్రాలో వ్యాపింపచేయటానికి పర్యటించాడు .ఆంధ్రాలో ఈయన పర్యటనను ఏర్పాటు చేసినది మట్నూరి కృష్ణా రావు .
• ఈయన రచించిన Memories of my life and time ప్రసిద్ది చెందింది .
4. అరవింద ఘోష్ (1872-1950):-
• లండన్ లో 14 సంత్సరాలు గడిపి 1893 లో భారత దేశం తిరిగి వచ్చాడు .
• ఇతను స్వదేశీ , Passive Resistance (నిష్క్రియాత్మక ప్రక్రియ) లను రూపొందించాడు . ఇవి అతి వాదుల పోరాటాల విధానాలు .
• ఇతను కాంగ్రెస్స్ ను వృద్దుల సంఘంగా వర్ణించెను .
ఆధ్యాత్మిక గ్రంధాలు :-
• 1.Life Define
• 2.సావిత్రి - ఇంగ్లీషులో పెద్ద ఇతిహాసం
• 3.Old Lamps for New
• 4.భవాని మందిర్
ఇతను నడిపిన పత్రికలు :-
• 1.యుగాంతర్ (జాతీయోద్యమం కోసం)
• 2.ఆధ్యాత్మిక పత్రిక- ఆర్య
• బెంగాల్ నేషనల్ కాలేజ్ ప్రధమ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు .
5.అజిత్ సింగ్ :-
• 1.భారత్ మాత సొసైటీ సంస్థను స్థాపించాడు .
• 2.పీష్వా పత్రికను స్థాపించాడు .
• 3.విదేశాలకు పారిపోయి , స్వాతంత్రం రోజు వచ్చి 16 august ,1947 లో మరణించాడు .
• బెంగాల్ విభజనను చేసిన వారు - కర్జన్
అతివాదుల కాలంలో ఉద్యమాలు :-
• స్వదేశీ ఉద్యమం
• హోం రూల్ ఉద్యమం
1.స్వదేశీ ఉద్యమం : - 1905- 1908 ల మధ్య జరిగింది .
• ఇది ప్రధానంగా బెంగాల్ విభజన కు వ్యతిరేకంగా జరిగింది .
• ఈ ఉద్యమాన్ని వందేమాతర ఉద్యమం అని కూడ అంటారు .
• వందేమాతరం అనంద్ మఠ్ అనే నవల లోనిది . దీనిని 1882 లో బకించంద్ర చటర్జీ రాసాడు
• 1780-1800 మధ్య హిందూ సన్యాసులు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడారు .ఈ సన్యాసి తురుగుబాటు పై రాసిన నవల అనంద్ మఠ్
• వందేమాతర ఉద్యమం 1905 అక్టోబర్ 10 లో ప్రారంభించారు . రవీంద్రనాధ్ ఠాగూర్ సలహా మేరకు ఈ రోజు రక్షాబంధన్ దినోత్సవం జరుపుకున్నారు .
• గురుదేవ్(ఠాగూర్) ఈ సందర్బంలో రాసిన గీతం అమార్ సోనార్ బంగ్లా ....1971 లో స్వాతంత్రం తరువాత బంగ్లాదేష్ జాతీయ గీతంగా తీసుకుంది .
• వందేమాతర ఉద్యమ లక్షణాలు
• విదేశీ వస్తు బహిష్కరణ -స్వదేశీ వస్తువుల స్టోర్ లు ప్రారంభం
• విద్యాసంస్థలను బహిష్కరించడం స్వదేశీ విద్యా సంస్థల స్థాపన
• దేశ వ్యాప్తంగా యువజన సమితుల ఏర్పాటు
• 1908 తర్వాత ఈ ఉద్యమం అణిచివేయబడినది .
• 1906 డిసెంబర్ లో ఢాకాలో ఐంల్ స్థాపించబడినది .
• అగాఖాన్ మొదటి అధ్యక్షుడు .
• 1911 లో బ్రిటీష్ రాజు జార్జ్ -5 భరత దేశం ను సందర్శించాడు .
• ఈ సంధర్భంగా డిల్లీ దర్బారులో గవర్నర్ జనరల్ హార్డింజ్ -2 ఒక ప్రకటన చేశాడు .
దీనిలో ముఖ్యాంశాలు :-
• బెంగాల్ విభజన రద్దు
• రాజధానిని కలకత్తా నుండి డిల్లీకి మార్పు .
• ఈ ప్రకటనలు 1912 లో అమలుచేయబడ్డాయి .
హోం రూల్ ఉద్యమం (1916-17) :-
• 1914 లో ఐర్లాండ్ లో హోం రూల్ ఉద్యమం ప్రారంభించబడింది .
• ఈ భావనను ఇండియాకు తీసుకు వచ్చింది .అనిబిసెంట్ (ఐర్లాండ్ వాసి ).
• భారత దేశంలో తిలక్ , అనిబిసెంట్ వేరువేరు గ ఉద్యమం ప్రారంభించారు .
తిలక్ హోం రూల్ ఉద్యమం :-
• పూనా కేంద్రంగా ఏప్రిల్ 1916 లో తిలక్ హోం రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు .
• దీనికి అద్యక్షుడు జెసఫ్ బాప్టిస్టా - తిలక్ అనుచరుడు .
• దీనికి జనరల్ సెక్రటరీ ఎన్.సీ కేల్కర్
• ఈ లీగ్ డిమండ్లు - లక్ష్యాలు :
• 1.స్వయం పరిపాలన
• 2.ప్రాంతీయ బాషలలో విధ్యా భోధన.
• 3.బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు
• ఈ సందర్భంలో తిలక్ కు లోక మాన్య బిరుదు ఇచ్చారు .(మదమోహన మాలవ్య బిరుదు -మహామాన్య).
• అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం :-
• 1916 సెప్టెంబర్ లో అడయర్ (మద్రాస్) లో అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించెను .
• ఈ హోం రూల్ లీగ్ కి అధ్యక్షురాలు అనిబీసెంట్ .
• దీనికి జనరల్ సెక్రేటరీ రామస్వామి అయ్యర్ ,కోశాధికారి బి.పి.వాడియా.
• కర్నాటక , మహారష్ట్ర central Province తప్ప మిగిలిన దేశమంతా అనిబిసెంట్ ఉద్యమం నడిపింది .
• ఆ ప్రాంతంలోనే తిలక్ ఉద్యమం నడిపాడు ."కామన్వెల్త్ , న్యూ ఇండియా " అనే పత్రికను స్థాపించింది .
• వారణాసిలో హిందూ పాఠశాలను స్థాపించింది .
• హోం రూల్ ఉద్యమాన్ని అణచుటకు నిరంకుశ చర్యలు ప్రభుత్వం చేపట్టినది .ఊటీలో అనీబీసెంట్ ని అరెస్ట్ చేశారు .
• 1917 ఆగస్టు లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మాంటెగ్ భారతదేశానికి స్వయంపాలన ఇవ్వటానికి సంసిద్ధత తెలియపరుస్తూ ఆగస్ట్ డిక్లరేషన్ ప్రకటించెను .
• 1909 లో మింటో మార్లే చట్టం ఏర్పడింది .
• దీని ప్రకారం ప్రత్యేక ముస్లిం నియోజక వర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.